BHNG: స్థానిక ఎన్నికల్లో రాజాపేట మండలం పాముకుంటకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ.. సోమవారం గ్రామ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా కలెక్టర్ హనుమంతరావు, తహసీల్దార్ అనిత, ఎంపీడీవో నాగవేణికి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇప్పటివరకు గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ కల్పించలేదని పేర్కొన్నారు.