BDK: దమ్మపేట మండలం అటవీశాఖ అధికారి రేంజర్ కమల కు మంగళవారం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ముసలి సతీష్ వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ, మునకనపల్లి గ్రామంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములలో అటవీ అధికారులు సమాచారం ఇవ్వకుండా జెసిబి లతో కందకాలు తవ్వడం సరికాదని మండిపడ్డారు.