BDK: రెండవ విడత స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఇవాళ రొంపెడు గ్రామపంచాయతీలో BRS పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పార్వతీ శంకర్ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం చేసి కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు. మారుమూల ప్రాంతానికి వారి హయాంలో రోడ్లు వచ్చాయన్నారు.