హీరోయిన్ సాయి పల్లవి లేడీ ఓరియెంటెడ్ కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నాడట. ఈ మేరకు సాయి పల్లవిని దృష్టిలో పెట్టుకుని ఓ అద్భుతమైన కథను ఆయన రెడీ చేసినట్లు తెలుస్తోంది. సాయి పల్లవికి కథను వినిపించగా.. ఆమె ఓకే చెప్పినట్లు టాక్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు సమాచారం.