MDCL: పోలీస్ సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని మేడిపల్లి పోలీస్ ఆధ్వర్యంలో బోడుప్పల్ ఎన్టీఆర్ విగ్రహం నుంచి కమాన్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఏసీపీ చక్రపాణి మాట్లాడుతూ.. ప్రజల రక్షణకోసం ప్రాణాలు పణంగా పెట్టే పోలీసు అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, యువతలో సేవాస్పూర్తిని పెంపొందించడమే ఈర్యాలీ లక్ష్యమన్నారు.