JN: రఘునాథపల్లి మండలం జాఫర్ గూడెం గ్రామంలో బీజేపీ సీనియర్ జిల్లా నాయకులు కోడెల యాదగిరి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు శుక్రవారం యాదగిరి నివాసంలో పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మంద వెంకన్న, గుర్రం జంపి తదితరులు పాల్గొన్నారు.