ADB: భైంసా మార్కెట్లో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. గురువారం సీసీఐ పత్తి ధర రూ.7,471గా, ప్రైవేటు పత్తి ధర రూ.7,000 ఉన్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. మంగళవారం ధరలతో పోలిస్తే సీసీఐలో రూ.50 తగ్గిందని, ప్రైవేటులో ఎలాంటి మార్పులేదన్నారు.