SRD: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజన్న సోమవారం ఆందోల్లో పర్యటిస్తారని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 6 గంటలకు రంగనాథ స్వామి దేవాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఏడు గంటలకు తిరిగి సంగారెడ్డి నివాసానికి చేరుకుంటారని పేర్కొన్నారు. అధికారులు మంత్రి కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.