HYD: వినాయకనగర్ స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులు పూర్తవుతున్న తరుణంలో పనులను GHMC ఇంజినీరింగ్ విభాగం DE నిఖిల్ రెడ్డితో కలిసి బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి పర్యవేక్షించారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు కార్పొరేటర్ సూచించారు. ఈ కార్యక్రమంలో AE సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.