NRML: దుర్గాదేవి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని వినాయక సాగర్ చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దుర్గాదేవి నిమర్జనానికి సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాటు చేయాలని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.