MHBD: రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో సామాన్య ప్రజలు, వన్యప్రాణులు సైతం అల్లడిపోతున్నాయి. సాధారణంగా అడవిలో సంచరించే కోతులు అడవులోకి లేక గ్రామ శివారులో చెట్ల కింద ఉంటున్నాయి. ఈ క్రమంలోనే తొర్రూరు మండలంలోని కంటాయపాలెం గ్రామ చెరువు కట్టమీద ఉన్నటువంటి చెట్ల కింద కోతులు సేద తీరుతున్న దృశ్యం HIT TV కంటపడింది.