JGL: తెలంగాణ మోడర్ను కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన ఆరే తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆలిండియా మోడర్న్ కబడ్డీ అసోసియేషన్ ఫౌండర్ కుంభం రాంరెడ్డి తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు. పలువురు ఆయనను అభినందించారు.