SRPT: కోదాడ మండలంలోని గురుకుల పాఠశాలలను ఇవాళ మండల విద్యాధికారి సలీం షరీఫ్ సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి భోజన ఎలా పెడుతున్నారు. అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా పాఠశాల పరిసరాలను పరిశీలించారు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు.
Tags :