కరీంనగర్ జిల్లా గోపాలమిత్ర జిల్లా అధ్యక్షులుగా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గోపాలమిత్ర ఎన్నికయ్యారు. సోమవారం గోపాలమిత్ర సమావేశం సోమవారం జిల్లా కేంద్రంలో జరిగింది. శ్రీనివాస్ గౌడ్ మూడోసారి ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గోపాలమిత్ర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.