KMR: మాచారెడ్డి మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించే రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు తెలిపారు. రక్తదాన శిబిరం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందన్నారు.