సిరిసిల్ల జిల్లా డీఎస్పీగా నాగేంద్ర చారి నియమితమియ్యారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు డీఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దూడం శంకర్, ప్రధాన కార్యదర్శి సత్యం, ఉపాధ్యక్షులు బాలయ్య, మొర రవి, సహాయ కార్యదర్శి కోడం శ్రీనివాస్, క్యాషియర్ యెల్లె శ్రీనివాస్, పాల్గొన్నారు.



