JGL: అఖండ భారతావనికి స్వాతంత్య్ర కాంక్షను కలిగించిన వందేమాతరం గేయం నేటితో 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పాఠశాలల్లో వందేమాతరం సామూహిక గేయా ఆలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు అధికారులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత పాల్గొన్నారు.