PDPL: గోదావరిఖనిలో ఎకో బజార్కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. జాతీయ హరిత దళం తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్లాస్టిక్ వస్తువుల వాడకం వలన వచ్చే అనర్ధాలను వివరించారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వస్తువులైన క్యారీ బ్యాగ్స్, ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసులు వంటివి వాడకుండా వాటి స్థానంలో జ్యూట్ బ్యాగులు, స్టీల్ బాక్సులు, వస్తువులు వాడాలన్నారు.