ADB: జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును హైదరాబాదులోని అంబేద్కర్ సెక్రటేరియట్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లాలో ప్రజలకు అందజేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను మంత్రితో ఎమ్మెల్యే చర్చించారు.