HYD: హైదరాబాద్లో నిర్వహించిన UPSC ప్రిలిమినరీ పరీక్షను విజయవంతంగా నిర్వహించినందుకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వివిధ శాఖల అధికారులను అభినందించారు. అన్ని కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు. అభ్యర్థులకు సహకరించిన అధికారులు, పోలీస్, ఆరోగ్య, విద్యాశాఖల కృషిని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.