HYD: నాంపల్లి కోర్టులో ఎర్రోళ్ల శ్రీనివాస్ రిమాండ్పై ఉత్కంఠ వీడింది. వాదనల అనంతరం ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.5వేల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో బెయిల్ మంజూరు చేసింది. శ్రీనివాసు విచారణకు సహకరించాలని న్యాయస్థానం సూచించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.