MDK: నార్సింగి మండల కేంద్రంలో బీజేపీ నేతలు ప్రచారం నిర్వహించారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపుకై ప్రతి ఒక్కరూ తమ ఓటును వేయాలని సూచించారు. అంజిరెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వారు తెలిపారు. అంజి రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే అనేక సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.