BHNR: యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్గా ఎండి అవేష్ ఉర్ రెహమాన్ చిస్తీ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తన చాంబర్లో నూతన ఛైర్మన్గా రిజిస్టర్లో రాష్ట్ర గ్రంధాలయ ఛైర్మన్ రియాజ్ సంతకం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.