NGKL: ఆర్టీసీ డిపో మేనేజర్ వైఖరికి నిరసనగా కల్వకుర్తి డిపో ఎదుట బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీతో పాటు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ధర్నా నిర్వహించారు. సబ్ ప్లాన్ సాధన కమిటీ తాలూకా అధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైన బాధితులను ఆదుకోవడంలో డిపో మేనేజర్ నిర్లక్ష్య వైఖరి అవలంబించిందని అన్నారు.