కామారెడ్డి జిల్లాలోనీ మద్నూర్ మండల కేంద్రంలోనీ కాళికా దేవి ఆలయంలో బుధవారం కాళిక దేవి అమ్మ వారి ఆలయంలో చండి హోమం, అన్నదానం చేయడం జరిగింది. విశ్వబ్రాహ్మణులు, విశ్వకర్మ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందని విశ్వబ్రాహ్మణులు తెలిపారు. ఈ చండీ హోమం కార్యక్రమంలో రఘు దంపతులు పాల్గొన్నారు.