KMR: తాడ్వాయి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఆదివారం రాస్తారోకో చేశారు. ఆపరేషన్ సింధూర్పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాస్తారోకో చేశామని వారు తెలిపారు. ఆపరేషన్ సింధూర్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. ఈ రాస్తారోకోలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.