NZB: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల నేపథ్యంలో షేక్ పేట్ డివిజన్లో ప్రచారం నిర్వహిస్తున్న బూత్ ఇన్ఛార్జిలతో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఓటర్ ఐడెంటిఫై, ఇంటింటికి ప్రచారం జరుగుతున్న తీరుపై వారికి పలు సూచనలు చేశారు. ఎన్నికల వేళ వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు.