MNCL: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దెందుకు కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రలోనూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. సర్పంచ్లకు గ్రామ పాలన, అభివృద్ధి, ప్రజాసేవ విధానాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇస్తున్నామన్నారు.