NLG: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని టీఎస్ యూటిఎఫ్ జిల్లా కార్యాలయంలో టీఎస్ యూటిఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన ముఖ్యమంత్రిగా పాల్గొని మాట్లాడారు.