కామారెడ్డి: జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని రంగంపేటకి చెందిన మున్సిపల్ కార్మికుడు పాసుల రేవన్ విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్తుండగా ఆక్సిడెంట్లో చనిపోయారు. వెంటనే విషయం తెలుసుకున్న మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం ఇందు ప్రియా ప్రభుత్వ ఆసుపత్రి వెళ్లి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబనికి రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు.