PDPL: అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువును ఫిబ్రవరి 4 వరకు పొడిగించడంపై కళాశాల కో-ఆర్డినేటర్ అబ్దుల్ షుకూర్ వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం కళాశాలలోని వర్సిటీ అభ్యాసకుల సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.