SRD: కంగ్టిలో గిరిజన సంక్షేమ కళాశాల వసతిగృహంలో విద్యార్థులు అల్పహారం తయారు చేయడంపై జిల్లా కలేక్టర్ వల్లూరు క్రాంతి నారాయణఖేడ్ ఆర్డీఓ అశోక్ చక్రవర్తికి విచారణకు గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆర్టీఓ కళాశాలను సందర్శించి విచారణ చేపట్టారు. విద్యార్థులకు, సిబ్బందికి అడిగి తెలుసుకొన్నారు. నివేదికను జిల్లా కలెక్టర్ సమర్పించనున్నట్లు ఆర్డీఓ తెలిపారు.