NLG: ఈనెల 25న నల్గొండ NG కాలేజ్ గ్రౌండ్లో జరగనున్న సదర్ సమ్మేళనం కార్యక్రమానికి హాజరుకావాలని మంగళవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నల్గొండ జిల్లా అఖిల భారత యాదవ సంఘం నాయకులు రాష్ట్ర సెక్రటేరియట్లో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
Tags :