నేడు మహిళల టీ20 వరల్డ్ కప్(T20 Womens world cup)లో టీమిండియా(Team India) ఆస్ట్రేలియాతో తలపడుతోంది. నేటి మ్యాచ్ టీమిండియా(Team India)కు కీలకం కానుంది. మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. దీంతో భారత్(Team India) బౌలింగ్ చేపట్టింది.
ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్లు సత్తా చాటారు. కెరీర్ బెస్ట్ ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఐసీసీ( ICC) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్ తహిలా మెక్గ్రాత్ 802 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత ఓపెనర్ స్మృతి మంధాన (755 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచింది.
Team India : టీమిండియా మహిళల జట్టు దూసుకుపోతోంది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్ లో భారత్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించగా డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం 5 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి సెమిస్ కి చేరింది.
మహిళల టీ20 వరల్డ్ కప్ నేడు టీమిండియా(Team India) కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా(Team India) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
David Warner : ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ రెండో టెస్టుకు దూరమయ్యారు. ఆయన గాయం బారిన పడ్డాడు. దీంతో... ఫిరోజ్ షా కోట్లాలో జరుగుతున్న రెండో టెస్టుకి వార్నర్ కి బదులుగా... అతడి స్థానంలో మేట్ రెన్ షాను బరిలో దింపారు. ఢిల్లీ టెస్టు తొలి రోజున బ్యాటింగ్ చేసిన డేవిడ్ వార్నర్ భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ వేసిన బంతులను ఆడడంలో ఇబ్బంది పడ్డాడు.
క్రికెట్ (Cricket) అభిమనులకు శుభవార్త. ఐపీఎల్ (IPL) 2023 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 12
పట్టణాల్లో జరగనున్నాయి. 10 టీమ్స్ మధ్య 70 లీగ్ మ్యాచులు జరుగుతాయి. 70వ లీగ్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య బెంగళూరు స్టేడియంలో జరగనుంది.
ICC-Team India : టీమిండియాకు ఐసీసీ ఊహించని షాక్ ఇచ్చింది. టెస్టు ర్యాంకింగ్ విషయంలో ఐసీసీ చేసిన తప్పుతో... టీమిండియా మొదటి స్థానం నుంచి చేజారింది. టీమిండియా అగ్రస్థానంలో ఉందని ప్రకటించిన కొద్ది గంటలకే తన తప్పును తెలుసుకుంది. ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉందని, భారత్ రెండో స్థానాల్లో ఉందని వెల్లడించింది.
నిన్నటి గెలుపుతో టెస్టుల్లోను ఆస్ట్రేలియాను దాటిందని ఐసీసీ వెబ్ సైట్ చూపించింది. అయితే ఐసీసీ వెబ్ సైట్ సాంకేతిక సమస్య కారణంగా భారత్ టెస్టుల్లోను అగ్రస్థానానికి చేరుకుంది. నిజానికి ఆస్ట్రేలియాను ముందు నిలిచింది. దీనిని గుర్తించిన ఐసీసీ తన వెబ్ సైట్ను కరెక్ట్ చేసింది.
మహిళల టీ20 (Women's T20) ప్రపంచకప్లో భారత అమ్మాయిలు మరోసారి అదరగొట్టారు. తొలి మ్యాచ్లో పాకిస్థాన్పై విజయం సాధించి మంచి జోష్ మీదున్న టీమ్ఇండియా(Team India) అదే ఉత్సాహంతో వెస్టిండీస్ని(West Indies) ఓడించింది.
BCCI చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ(chetan sharma) వివాదంలో చిక్కుకున్నాడు. ఓ ప్రయివేటు సంభాషణలో టీమిండియా ఆటగాళ్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓ టీవీ ఛానల్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్లో (sting operation) భాగంగా వీటిని బయట పెట్టింది.
దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న మహిళల టీ20(Womens T20) వరల్డ్ కప్ లో టీమిండియా, పాక్(IND vs PAK) తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్(Team India) ఘన విజయం సాధించింది.
మహిళల టీ20(Womens T20) వరల్డ్ కప్ మ్యాచ్ భాగంగా నేడు పాక్ తో టీమిండియా(IND vs PAK) తలపడుతోంది. మొదట బ్యాటింగ్ చేపట్టిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 150 పరుగుల లక్ష్యం ఉంది.
‘ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్-2023’(T20 world cup)లో భాగంగా ఆదివారం ఇండియా-పాకిస్తాన్(India vs Pakistan) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ సిరీస్లో ఇండియా తన తొలి మ్యాచ్ పాకిస్తాన్తో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
టీ20 మహిళా వరల్డ్(T20 World Cup) కప్లో రేపు కీలక మ్యాచ్ జరగనుంది. ఆదివారం కీలక మ్యాచ్ జరగనుంది. టీమిండియా, పాకిస్థాన్ జట్లు రేపు తలపడనున్నాయి. రేపు సాయంత్రం 06.30 గంటలకు పాక్, ఇండియా మ్యాచ్ జరగనుంది.