Jadeja fined for ointment : టీమిండియా క్రికెటర్ జడేజా కి షాక్ తగిలింది. ఆయనకు జరిమానా విధించారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణం చేత ఆయనకు ఈ జరిమానా విధించడం గమనార్హం.
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ సంబంధించిన డేట్స్ ను ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ అనౌన్స్ చేశారు. వచ్చే నెల 4 నుండి 26వ తేదీవరకు ముంబైలో జరుగుతుంది. బ్రబ్నోర్ స్టేడియం, డివై పాటిల్ స్టేడియం ఈ లీగ్కు ఆతిథ్యమివ్వనున్నాయి. ఫిబ్రవరి 13న ముంబైలో పాకిస్థాన్తో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ తర్వాత ఒక రోజు వేలం నిర్వహిస్తామని ఛైర్మైన్ తెలిపారు. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఇండియాలోనే కాద...
టీమిండియా మహిళా క్రికెటర్లు హీరో విశాల్ సినిమాలోని పాటకు అద్భుతమైన డ్యాన్స్ వేశారు. ‘ఎనిమి’ సినిమాలోని ‘టమ్ టమ్’ పాటకు డ్యాన్స్ వేసి అలరించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్లో టీమిండియా మహిళా క్రికెటర్లు ఉన్నారు. టీ20 వరల్డ్ కప్కు ముందుగా టీ20 ట్రై సిరీస్లో వారు ఆడనున్నారు. Hopping on the Tum Tum trend 🤣...
మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఈ నెల 10వ తేది నుంచి ప్రారంభం కానుంది. ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీని ఐసీసీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించనుంది. అలాగే ఇండియాలో కూడా ఈ నెల 12వ తేది నుంచి మ్యాచులు జరుగుతాయి. తొలి మ్యాచ్ పాకిస్థాన్ తో ఉంది. ఇండియా తన దాయాదీ దేశం పాక్ తో తలపడనుంది. ఇటీవల ఐసీసీ మొదటిసారి అండర్19 మహిళా టీ20 ప్రపంచ కప్ నిర్వహించింది. అందులో టీమిండియా వరల్డ్ […]
ఐసీసీ ర్యాంకింగ్స్లో సూర్యకుమార్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు. వరల్డ్ బెస్ట్ టీ20 బ్యాటర్స్లో తన కెరీర్లోనే ఉత్తమ స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న సిరీస్లో మొదటి మ్యాచ్లో 47 పరుగులు చేసి, 910 పాయింట్లు దక్కించుకున్నాడు. రెండో మ్యాచ్లో 26 నాటౌట్గా నిలిచి, 908 పాయింట్లు దక్కించుకున్నాడు. అహ్మదాబాద్లో ఈ రోజు మూడో టీ20 ఉంది. ఇక్కడ బ్యాట్ను ఝులిపిస్తే పాయింట్లు మెరుగు పడతా...
ఐసీసీ మొదటిసారిగా మహిళల విభాగంలో అండర్-19 ప్రపంచ కప్ను నిర్వహించింది. నేడు ఫైనల్ మ్యాచ్లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగనుంది.షెఫాలీ వర్మ కెప్టెన్సీలో టీమిండియా చరిత్ర సృష్టించేందుకు కేవలం అడుగు దూరంలో నిలిచింది. తొలిసారిగా నిర్వహిస్తోన్న ఐసీసీ మహిళల అండర్-19 ప్రపంచకప్లో భారత మహిళల జట్టు న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్కు చేరుకుంది. ఈ టైటిల్ మ్యాచ్ కోసం ఆదివారం ఇంగ్లండ్తో టీమిండియా తలపడనుంద...
క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే తరుణం రానుంది. భారత్, పాక్ మ్యాచ్ త్వరలోనే జరగనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ప్రతి టోర్నమెంట్ లో ఈ చిరకాల ప్రత్యర్థులు తలపడేందుకు ఐసీసీ అన్నీ ఏర్పాట్లు చేస్తూ వస్తోంది. 2024లో కూడా టీ20 ప్రపంచ కప్ లో తలపడేందుకు ఈ జట్లకు రూట్ క్లియర్ అయ్యింది. ఆ ప్రపంచకప్ ను వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుండగా భారత్, పాక్ మ్యాచ్ మాత్రం అమెరికాలో జరగ...
టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కి బీసీసీఐ అండగా నిలిచింది. పంత్… ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ లో ఆడలేకున్నా ఆయనకు పూర్తిగా.. 16 కోట్ల రూపాయల వేతనాన్ని, 5 కోట్ల సెంట్రల్ కాంట్రాక్ట్ సొమ్మును చెల్లించనుంది. పంత్ వైద్య ఖర్చులను భరించడమే గాక.. ఆయన కమర్షియల్ ప్రయోజనాల బాధ్యతను కూడా తీసుకోవాలని నిర్ణయించింది. ఢిల్లీ కేపిటల్స్ నుంచి ఆయనకు 16 కోట్ల వేత...
ఐపీఎల్ 2023కి వేలం షురూ అయ్యింది. ప్రాంఛైజీలు…ఎగబడి మరీ.. టాలెంటెడ్ క్రికెటర్లను వేలంలో పట్టేస్తున్నాయి. తాజాగా.. ఈ వేలంలో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ కి జాక్ పాట్ తగిలింది. ఎవరూ ఊహించని ధరకు భరత్ అమ్ముడయ్యాడు. కేఎస్ భరత్ ని.. ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటాన్స్ దాదాపు రూ.20లక్షలు ఖర్చు చేసి మరీ కొనుగోలు చేయడం గమనార్హం. వికెట్ కీపర్గా మంచి ట్రాక్ రికార్డు ఉన్న 29 ఏళ్ల భరత్ను గుజరాత్ టైటా...
టీమిండియా కెప్టెన్ మళ్లీ మారనున్నాడా…? కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ రాగా…ఇప్పుడు రోహిత్ స్థానంలో… హార్దిక్ పాండ్యా రానున్నాడా అంటే… అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన సిరీస్లో రోహిత్ శర్మ టీమ్ఇండియా పగ్గాలు చేపట్టాడు. అదే ఏడాది డిసెంబర్లో వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో రోహిత్.. జట్టు...