హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భాగంగా మధ్యాహ్నం 1.05 గంటలకు భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీ పూల్-C లో ఇరుజట్లు ఉండగా.. భారత్ను దినేష్ కార్తీక్, పాక్ను అబ్బాస్ అఫ్రిది నడిపిస్తున్నారు. ఈ టోర్నీలో ఒక్కో టీమ్ ఆరుగురు ప్లేయర్లతో 6 ఓటర్ల ఆట ఆడుతుంది. అలాగే కీపర్ మినహా అందరూ బౌలింగ్ చేయాలి. ఐదుగురు ఔట్ అయినా ఆరో బ్యాటర్ ఆడొచ్చు. FanCodeలో లైవ్ చూడొచ్చు.