వరల్డ్ కప్లో సమష్టిగా విజయం సాధించామని భారత క్రికెటర్ శ్రీచరణి తెలిపింది. CM చంద్రబాబు, మంత్రి లోకేష్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘గ్రూప్-1 ఉద్యోగం, రూ.2.5 కోట్లు, కడపలో ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. లోకేష్ ఎంతగానో ప్రోత్సహించారు. R అశ్విన్ ప్రశంసలు మరువలేనివి. ప్రధానితో ఇంటరాక్షన్ బాగుంది’ అని తెలిపింది.