ASF: బంకించంద్ర ఛటర్జీ ‘వందేమాతరం’ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం సామూహిక గానం చేపట్టినట్లు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. కలెక్టరేట్లో వందేమాతరం సామూహిక గీతాలాపన నిర్వహించామన్నారు. ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు వందేమాతరం ఆలపించమన్నారు.