గత రెండు రోజుల నుంచి నష్టాలను చవిచూస్తున్న స్టాక్ మార్కెట్లు నేడు లాభాల బాట పడ్డాయి. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 170 పాయింట్లు లాభపడి 59,500 వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ కూడా 45 పాయింట్లు పెరిగి 17,649కు చేరింది. ఐటీ, టెక్, టెలికామ్ సంస్థలు లాభాలతో మార్కెట్లను నడిపించాయి. ఇదిలా ఉండగా నేడు అదానీ గ్రూపు షేర్లు మరోసారి పతనం అయ్యాయి. గత రెండు రోజులుగా అదానీ గ్రూపు షేర్లు పతనం అవు...
ఏపీ సీఎం జగన్ కు ప్రమాదం తప్పింది. కాసేపటి క్రితం సీఎం జగన్ ఢిల్లీకి బయల్దేరారు. అయితే ఆయన ప్రయాణించే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలోని సాంకేతిక లోపాన్ని పైలెట్ గుర్తించారు. దీంతో తిరిగి విమానాన్ని గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన వల్ల సీఎం జగన్ ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు. సీఎం జగన్ కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడం...
పాకిస్థాన్ లోని పెషావర్ లో ఇవాళ మధ్యాహ్నం దారుణ ఘటన చోటు చేసుకుంది. మసీదులో ప్రార్థనలు చేస్తున్న వారిపై ఓ వ్యక్తి విరుచుకుపడ్డాడు. ఆత్మహుతి దాడి చేశారు. ఈ ఘటనలో 28 మంది మృతి చెందగా.. 150 మంది గాయపడ్డారు. పోలీస్ లైన్స్ ఏరియాలో ఉన్న ఓ మసీదులో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. #UPDATE | At least 28 people were [&...
తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 3న ప్రారంభం కానున్నాయని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది కానీ.. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో గవర్నర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. గవర్నర్ పై కేసులో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. హైకోర్టులో పిటిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి త...
ఈనెల 27 న నారా లోకేశ్ పాదయాత్రలో నందమూరి తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఆరోజు కుప్పంలో చికిత్స చేసి రాత్రే బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తారకరత్నను తరలించారు. అక్కడికి వెళ్లాక ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. తారకరత్నను పరామర్శించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులు బెంగళూరు వెళ్లారు. నిన్న ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా వెళ్లారు. తారకరత్న...
అంతర్జాతీయ క్రికెట్ కు ఇండియన్ క్రికెటర్ మురళీ విజయ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. క్రికెట్ కెరీర్ లో మురళీ విజయ్ మొత్తం 87 మ్యాచులు మాత్రమే ఆడాడు. అలాగే 4490 రన్స్ చేశాడు. అత్యధికంగా చూసుకుంటే టెస్టు మ్యాచుల్లో మురళీ విజయ్ 61 మ్యాచులు ఆడాడు. టెస్ట్ మ్యాచుల్లో మొత్తం 3982 రన్స్ చేశాడు. ప్రస్తుతం అతని సగటు 38.29గా ఉంది. తాను క్రికెట్ కు వీడ్...
ఓ వ్యక్తి తన భార్య ముందే పాము కాటుతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. క్వీన్స్ లాండ్ కు చెందిన ఓ వ్యక్తి ఇంటి వెనుక ఉండగా.. ఓ పాము తన చేతి మీద కాటేసింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో తన భార్య కూడా అక్కడే ఉంది. అది ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్ అని చెబుతున్నారు. తన భర్తను పాము కాటేయగానే.. భార్య గట్టిగా అరిచింది. […]
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ కు ఇదే చివరి బడ్జెట్ కావడం విశేషం. రేపటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో సాగనున్నాయి. తొలి విడత జనవరి 31వ తేది నుంచి ఫిబ్రవరి 13వ తేది వరకూ సాగనున్నాయి. ఆ తర్వాత రెండో విడత మార్చి 13వ తేది నుంచి ప్రారంభమై ఏప్రిల్ 6వ తేది [&he...
సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో కంపెనీ తమ సిబ్బందిని తొలగించేందుకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ కంపెనీల్లోని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. నెదర్లాండ్స్ కు చెందిన వైద్య పరికరాల సంస్థ ఫిలిప్స్ తమ సంస్థలోని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఆ కంపెనీ సీఈవో రాయ్ జాకబ్స్ సోమవారం మీడియా ముఖంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. ఫిల...
పాకిస్థాన్ లోని పెషావర్ లో దారుణం చోటు చేసుకుంది. పెషావర్ లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మసీదులో నమాజ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పోలీస్ లైన్స్ ఏరియాలో ఉన్న మసీదులో పార్థనలు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి మసీదు లోపలికి వచ్చి తనకు తాను పేల్చుకున్నట్టు ప్రత్యక్ష సాక్షు...
భారత జోడో యాత్రతో ప్రజల సహకారం చూసి తన కళ్ల వెంట నీరు కారిందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర ముగిసిన నేపథ్యంలో శ్రీనగర్ లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. మంచు వానను సైతం లెక్కచేయకుండా ఆయన ప్రసంగించారు. తన పాదయాత్రకు సహకరించిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.జోడో యాత్రతో ప్రజల సహకారం చూసి తన కళ్ల వెంట నీరు కారిందని రాహుల్ అన్నా...
జోడో యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. శ్రీనగర్ లో సోమవారం భారీగా మంచుకురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో నగరంలో ఎక్కడ చూసినా మంచు పేరుకుపోయింది. ఈ మంచులో రాహుల్ గాంధీ తన సోదరితో కలిసి ఆటలాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో రాహుల్ తన సోదరి ప్రియాంకను మంచు గడ్డలతో ఆటపట్టించడం, అన్న పైకి ప్రియాంక మంచు గడ్డలు విసరడం కనిపిస్తోంది.జోడో యాత్ర ముగింపు...
ఫుడ్ విషయంలో మదర్స్ కాంప్రమైజ్ కారు. ఏ టూరో, దైవ దర్శనానికో వెళితే అడ్జస్ట్ కారు, కాలేరు. ఏ ప్రాంతానికి అనుగుణంగా ఫుడ్ తీసుకుంటారు. దేశంలో ఇలా అయితే మరీ ఫారిన్ వెళితే ఎలా ఉంటుంది.. అవును ఓ అమ్మకి ఇలాంటి సమస్యే వచ్చి పడింది. ఫుడ్, స్నాక్స్ అన్నీ వైరెటియే.. అమ్మ ఫుడ్ ఎలా తింటున్నావని కూతురు కావేరి అడిగింది. ఫర్లేదు అని చెప్పింది. ఎక్స్ ప్రెషన్స్ మాత్రం భలేగా ఇచ్చింది. ఆ వీడియోను మీరు […]
జయశంకర్ భుపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇండ్లు లేని నిరుపేదలకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నిరుపేదలతో కలిసి భూపాలపల్లి వేశాలపల్లిలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ల వద్దకు తరలి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని భూపాలపల్లి స్టేషన్ కు తరలించారు. వారి వెంట సుమారు వంద మంది మహిళలు ఉన్నారు. 24 గంటల్లో డబుల్ రూమ్లు కేటాయించాలని, నిరుపేదలకు న్యాయం జరిగేంత వర...
తెలంగాణ బీజేపీలో కోవర్టు కామెంట్స్ కలకలం రేపాయి. అన్నీ పార్టీలో సీఎం కేసీఆర్కు కోవర్టులు ఉన్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోశాయి. వెంటనే రాములమ్మ విజయశాంతి స్పందించారు. ఎవరో ఆ కోవర్టులు బయటపెట్టాలని కోరారు. ఈ ఇద్దరు నేతల మధ్య పడటం లేదని తెలుస్తోంది. బండి సంజయ్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటే? ఈటల రాజేందర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవీ ఇవ్వాలని హైకమాండ్ అనుకుంద...