Good News : భద్రాద్రి రామయ్య భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలియజేసింది. మరి కొద్ది రోజుల్లో శ్రీరామ నవమి రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
తెలంగాణలో కోవిడ్ ఇన్ఫెక్షన్ కేసుల(covid infection cases) సంఖ్య క్రమంగా ఎక్కువవుతుంది. రాష్ట్రంలో మంగళవారం 52 కోవిడ్ పాజిటివ్ ఇన్ఫెక్షన్లు రికార్డు కాగా, బుధవారం 54 కోవిడ్ కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీటి పెరుగుదలకు కారణం SARS-CoV-2 కొత్త రీకాంబినెంట్ వేరియంట్ XBB1.16 అని వైద్య నిపుణులు అంటున్నారు. ఇది మహారాష్ట్ర నుంచి క్రమంగా తెలంగాణకు వ్యాప్తి చెందినట్లు చెబుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో హిందూ పురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ఆయన తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అని తెలిసిందే. ప్రాంగణంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో చిట్ చాట్ చేశారు. పరస్పరం సరదాగా మాట్లాడుకున్నారు.
ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం నాకు రావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఆర్థిక లోటు, కోవిడ్-19 వంటి ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కోవడం సవాలుగా తీసుకుని ముందుకువెళ్లామని వివరించారు. అదే ఆత్మవిశ్వాసంతో బడ్జెట్ ను కూడా ప్రవేశపెడుతున్నట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు.
భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) నేడు గురువారం (మార్చి 16) రెండోసారి కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఈడీ ( investigation enforcement directorate) ఎదుట హాజరు అవుతున్నారు.
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ (UK PM Rishi Sunak), ఆయన సతీమణి అక్షతా మూర్తి (Akshata Murty) వివాదంలో చిక్కుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పార్కుకు (Family Park) వెళ్లిన ప్రధాని అక్కడి నిబంధనలు ఉల్లంఘించారు.
పురుషులకు కూడా నేషనల్ కమీషన్ ఫర్ మెన్(National Commission for Men) ఫోరమ్ లేదా అటువంటిది మరేదైనా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్(Petition) దాఖలైంది. వివాహిత పురుషుల ఆత్మహత్యల సమస్యను పరిష్కరించేందుకు ఈ మేరకు కమిషన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. గృహ హింస(domestic violence), కుటుంబ సమస్యతో బాధపడుతున్న పురుషుల ఫిర్యాదులను స్వీకరించి, వివాహితుల్లో ఆత్మహత్యలను(married mens suicide)...
స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. అదేంటీ అనుకుంటున్నారా? అవును. తాజాగా ICON STAR అల్లు అర్జున్ గురించి ఆహా(aha) ఓ ట్వీట్(tweet) చేసిన క్రమంలో ఫ్యాన్స్ ఆ సర్ ప్రైజ్ ఏంటని తెగ ఆలోచిస్తున్నారు. ఆహా మార్చి 15న సాయంత్రం అల్లు అర్జున్ ని మీరు మాస్ గా, క్లాస్ గా చూసి ఉంటారు. ఈసారి మాత్రం ఒక బ్లాక్ బస్టర్ లుక్ తో ఆహాలో మీ ముందుకు వస్తున్నాడని తెలిపింది. ది బిగ్...
మనం ప్రతి రోజు లేదా వారానికి ఒక రోజు దగ్గరలోని గుడికి దర్శనం కోసం వెళ్తుంటాం. చాలామంది వారానికి ఒకసారి గుడికి వెళ్తుంటారు. రోజూ వెళ్లే వారు కూడా ఉంటారు.. మనం ప్రతి రోజు గుడికి వెళ్లి, దేవుడిని దర్శించుకోవడం ఎప్పుడూ చూసేదే. కానీ ఓ కోతికి సంబంధించిన వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. ఆ కోతి ప్రతి రోజు దేవుడి దర్శనం కోసం వెళ్లడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లో...
. కేంద్ర ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాషాయ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇదే క్రమంలోనే ఓ పని కోసం పది ఎకరాల స్థలం చూపించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (G Kishan Reddy) కోరారు.
తెలంగాణ(Telangana) పశుసంపద(livestock)లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్(west bengal) మొదటి స్థానంలో ఉంది. మరోవైపు రాష్ట్రం 19.1 మిలియన్ల గొర్రెల సంఖ్యతో దేశంలోనే మొదటి స్థానంలో కొనసాగుతుంది.
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నేడు (గురువారం, మార్చి 16) బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 2023-24 వార్షిక బడ్జెట్ రూ. 2.79 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ఈ ఐదో బడ్జెట్ ను ఉదయం ఎనిమిది గంటలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమై ఆమోదం తెలపనుంది.
మంత్రి కేటీఆర్(KTR) కామారెడ్డి జిల్లా పిట్లంలో కాంగ్రెస్ పార్టీపై చేరిన ఆరోపణలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్(congress party), బీఆర్ఎస్(BRS) హాయంలో జరిగిన అభివృద్ధిపై కేటీఆర్ చర్చకు రావాలని రేవంత్ సవాల్ విసిరారు. అసలు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీనని గుర్తు చేశారు. కాంగ్రెస్ తెలంగాణ(telangana) ఇవ్వకపోతే కేటీఆర్ అమెరికాలో కూలీగా పనిచేసే...
పరీక్ష పత్రాలు పకడ్బందీ చర్యలతో రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రశ్నాపత్రాలు బయటకు రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఎలాంటి వదంతులు నమ్మకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు విద్యార్థులకు సూచిస్తున్నారు.