తిరుపతి వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు(TSRTC Bus) 44వ జాతీయ రాహదారి పరిధిలో పల్టీ కొట్టింది. ఘటనలో సుమారు 15 మందికి గాయాలు కాగా, ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.
బ్రహ్మానందం ఇటీవల ఏదో షూటింగ్ కోసం ఒక చోటుకు వెళ్లారట. అక్కడే పక్కన గుప్పెడంత మనసు సీరియల్ షూటింగ్ కూడా జరుగుతోందట. దీంతో వెంటనే వెళ్లి ఆ సీరియల్ టీమ్ ను కమెడియన్ అలీతో పాటు కలిశారు బ్రహ్మానందం.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి రోజాపై జనసేన పార్టీ (Janasena) పీఏసీ సభ్యులు మెగాబ్రదర్ నాగబాబు మళ్లీ సైటైర్లు వేశారు.ట్విట్టర్ వేదికగా రోజాకు కౌంటర్ ఇచ్చారు. నిండ్ర మండలం బీజీ కండ్రిక, ఎంసీ కండ్రిక గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన రూ.11 లక్షల నిధులతో మంజూరు
18 ఏళ్ల వయసులోనే తను కిస్ అనే కన్నడ మూవీలో నటించింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కానీ.. తనకు అంతగా గుర్తింపు రాలేదు. కన్నడ సినిమాలు వరుసగా చేసుకుంటూ వెళ్లింది. ఆ తర్వాత తెలుగులో పెళ్లి సందడి సినిమాలో నటించింది
high power demand in the telangana:తెలంగాణ (telangana) రాష్ట్ర చరిత్రలో ఈరోజు అత్యధిక విద్యుత్ (power) డిమాండ్ ఏర్పడింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు 14,549 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే అత్యధిక విద్యుత్ డిమాండ్. భవిష్యత్లో 15 వేల మెగావాట్ల (15 thousand power) విద్యుత్ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది.
టర్కీలో 3 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. అందులో 1800 మంది ఇస్తాంబుల్ లో ఉండగా, 250 మంది అంకారాలో ఉన్నారు. ఇప్పటి వరకు టర్కీ భూకంపం ధాటికి 25 వేల మంది చనిపోయినట్టు టర్కీ ప్రభుత్వం ప్రకటించింది
tdp leaders are met the governer:నారా లోకేశ్ (nara lokesh) యువగళం (yuvagalam) పాదయాత్ర కొనసాగుతోంది. యాత్రకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. అయితే యాత్ర చేస్తోన్న తమ నేత ప్రాణాలను హానీ తలపెట్టే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. ఈ రోజు గవర్నర్ (governer) బిశ్వభూషణ్ హరిచందన్కు (biswabhusan harichandan) ఫిర్యాదు చేశారు.
Minister Amarnath : హైదరాబాద్ నగరంలో ఫార్ములా కారు రేసు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కారు రేసింగ్ చూడటానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు నగరానికి వచ్చారు. అలా వచ్చిన వారిలో ఏపీ మంత్రి అమర్నాథ్ కూడా ఉన్నారు
వైఎస్ షర్మిల (ys sharmila) ప్రజా ప్రస్థాన పాదయాత్ర జనగామ నియోజకవర్గంలో 3700 కిలోమీటర్ల మైలురాయి దాటింది. నడిచింది నేనే అయినా..నడిపించింది మీ అభిమానమే అని షర్మిల పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పన (jobs) మీద తొలి సంతకం చేస్తానని తెలిపారు.
నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న నెక్లస్ రోడ్లో ఈ రేస్ ను నిర్వహించారు. ఈ రేస్ కోసం గత మూడు నాలుగు రోజుల నుంచే ఏర్పాట్లను చేశారు. ఈ రేస్ ఇవాళ జరిగింది. 25 పాయింట్లతో జా ఎరిక్ వా అనే రేసర్ తొలి స్థానంలో నిలిచాడు
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండారు ప్రకాశ్ (Bandaru Prakash) ముదిరాజ్ పేరును బీఆర్ఎస్( Brs) పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (Cmkcr) ఖరారు చేశారు.
హైదరాబాద్లో జరిగిన ఫార్ములా-ఈ గ్రాండ్ ప్రీ రేసులో జీన్ ఎరిక్ వెర్నే విజేతగా నిలిచాడు. న్యూజిలాండ్కు చెందిన నిక్ క్యాసిడీ (ఎన్విజన్ రేసింగ్ టీమ్) రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. స్విట్జర్లాండ్ రేసర్ సెబాస్టియన్ బ్యూమీ (ఎన్విజన్ రేసింగ్ టీమ్) మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఫైనల్ రేసు చూసేందుకు ప్రముఖులు తరలివచ్చారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆ పాట ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. చివరకు అది ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్లింది అంటే.. ఆ పాటకు ఉన్న రేంజ్ ఏంటో తెలిసిపోతోంది. ఆ పాటకు డ్యాన్స్ వేయని వారు లేరు
Kishan Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. ఇతర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న నేతలకు కేసీఆర్ బీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారని ఆయన విమర్శించారు