నేడు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham) కింద ఒక్కో అకౌంట్లో రూ.15వేల జమచేయనున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించే సభలో సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.
తెలంగాణ(Telangana) లో ఎండలు మండిపోతున్నాయ్. రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత (Sun intensity) మరింత పెరిగింది. సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రత (temperature) గురువారం నమోదైంది. రాష్ట్రంలో సూర్యడి దెబ్బకు అందరు బయట తిరగడమే మానేశారు. తెలంగాణవ్యాప్తంగా 40 డిగ్రీల సెల్సియస్పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
టెన్త్ మెయిన్ సబ్జెక్టుల ఎగ్జామ్స్ పూర్తికావడంతో గురువారం నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మొత్తం 18 సెంటర్లలో 21వ తేదీ వరకు వాల్యుయేషన్ కొనసాగనున్నట్లు వెల్లడించారు.
మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో దాదాపు 150 మంది గుంపుపైకి ఫైటర్ జెట్(FighterJet) నేరుగా బాంబులు విసిరిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. మృతుల్లో మహిళలు, 20 నుంచి 30 మంది చిన్నారులు ఉన్నారు.
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ (AP Intelligence Chief) సీతారామాంజనేయులుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి (MLA Kotam Reddy) శ్రీదర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక రాజకీయ దళారీగా మారారని కోటంరెడ్డి త్రీవ స్థాయిలో విమర్శించారు.ఆయన వ్యవహారశైలి బాగోలేదన్నారు.ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) తో రామోజీరావుపై ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టించేందుకు రామాంజనేయులు ప్రయత్నిస్తున్నారని కోటంరెడ్డి ఆర...
ఈ రోజు తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు(Iftar Dawat) నిర్వహించాలని సీఎం కేసీఆర్(CM KCR) నిర్ణయించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం(LB Stadium)లో ఘనంగా ముస్లిములకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ముస్లిములు పవిత్ర మాసంగా ఆచరించే రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రతిఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది.
ఈ సారి 52 మంది కొత్త అభ్యర్థులకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ జాబితాలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు దక్కలేదు.సీఎం బసవరాజు బొమ్మై ఇపుడున్న షిగ్గావ్(Shigaon) నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యాడ్యురప్ప కుమారుడు బీవై విజయేంద్ర శికారిపుర స్థానం నుంచి పోటీ చేయనున్నారు.
మిసె ఇండియా(Ms. India) కిరీటాన్ని తెలంగాణకు చెందిన అమ్మాయి అంకిత ఠాకూర్(Ankita Thakur) సొంతం చేసుకుంది. మంగళవారం సాయంత్రం కొచ్చి(Kochi) లోని లీ మెరెడియల్ హోటల్లో ఫైనల్స్ జరిగాయి. 14 రాష్ర్టాల నుంచి అమ్మాయిలు ఈ పోటీలో పాల్గొన్నారు. వీరందరినీ వెనక్కి నెట్టేసి తెలుగు యువతి మిస్ ఇండియా కిరీటం గెలుచుకొని.. రికార్డు సృష్టించింది.
కనీసం మరుగుదొడ్లు సక్రమంగా లేవు. ప్రేక్షకులు కూర్చోవడానికి కుర్చీలు విరిగిపోయి ఉంటాయి. స్టేడియం అంతా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. అయినా కూడా అందులోనే మ్యాచ్ లు జరుగుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) లో ఎట్టకేలకు ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) తొలి విజయం నమోదు చేసింది. రెండు వరుస ఓటమిల తర్వత బోణి కోట్టింది. దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మళ్లీ తీవ్ర నిరాశ తప్పలేదు.హొరా హొరీగా సాగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.173 పరుగుల లక్ష్యఛేదనను ముంబయి 4 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ చివరి బంతికి పూర్తి చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ (Cricket) అభిమానులకు ఐపిఎల్ (IPL) వినోదాన్ని అందిస్తోంది. అయితే ఈ ఐపీఎల్ తమిళనాడు అసెంబ్లీ(Assembly)లో మాత్రం రగడకు దారితీసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై నిషేధం విధించాలని పీఎంకే శాసన సభ్యుడు ఎస్పీ వెంకటేశ్వరన్ డిమాండ్ చేశారు.
బలగం సినిమా పైన కొందరు ఎంపీటీసీలు పోలీసులకు ఫిర్యాదు చేయడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా తీసిన దర్శకుడు వేణు యెల్దండి పైన ఓ వైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.