హైదరాబాద్ (Hyderabad) నుంచి పొరుగు రాష్ట్రలకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ (TSRTC) శుభవార్త చెప్పింది. ప్రైవేటుకు దీటుగా అత్యాధునిక హంగులతో ఆర్టీసీ కొత్తగా 16 ఏసీ స్లీపర్ (AC sleeper) బస్సులను తీసుకురానున్నది. మార్చి నెలలో ఇవి అందుబాటులోకి రానున్నాయి.
ఒక్క తెలుగు సినిమానే కాదు తమిళ్, కన్నడ, హిందీ సినిమాలకు ఎడిటర్ గా కృష్ణారావు పని చేశారు. తెలుగులో దిగ్గజ దర్శకులు దాసరి నారాయణ రావు, కె. విశ్వనాథ్, కె.రాఘవేంద్ర రావు, బాపు, జంధ్యాల వంటి వారి సినిమాలకు కృష్ణారావు ఎడిటర్ గా పని చేశారు.
టర్కీలో మరోసారి భారీ భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేల్ పైన 6.4 గా నమోదు అయ్యింది. పక్షం రోజుల క్రితం వచ్చిన భారీ భూకంపం కారణంగా వేలాది మంది మృతి చెందారు. లక్షల సంఖ్యలో నిరాశ్రులయ్యారు. ఇప్పటికే సహాయక చర్యలు పూర్తి కాలేదు. ఇలాంటి సమయంలో మరోమారు భూకంపం ఆందోళన కలిగించింది.
యువతలో క్రీడా స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా వారిని అంతర్జాతీయ క్రీడాపోటీల్లో సత్తాచాటేలో తీర్చిదిద్ధడమే ధ్యేయంగా.. ప్రధాని మోదీ పిలుపుతో నిజాం కాలేజీ (Nizam College) గ్రౌండ్ లో “ఖేలో తెలంగాణ జీతో తెలంగాణ” స్పోర్ట్స్ ఫెస్టివల్ (Sports Festival)నిర్వహించారు.
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ బ్లూమ్ బర్గ్ రియల్ టైమ్ బిలియనీర్; జాబితాలో 25వ స్థానానికి పడిపోయారు. సోమవారం నాటికి అతని నికర సంపద 49.1 బిలియన్ డాలర్లు గా ఉంది.
నటుడు రోబో శంకర్ (Robo Shankar) చిక్కుల్లో పడ్డారు. ఫారెస్ట్ ఆఫీసర్స్ అనుమతి లేకుండా రెండు అలెగ్జాండ్రైన్ (Alexandrine) జాతికి చెందిన చిలుకలను (parrots)పెంచినందకు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వాళ్లు శంకర్ ఇంటిపై దాడి చేసి ఆ చిలుకలను సీజ్ చేసి జూపార్క్ (zoopark) తరలించారు. ఇంటిని వీడియో తీసి ‘హోం టూర్’ (home tour) పేరుతో దానిని సోషల్ మీడియాలో షేర్ చేసిన తమిళ నటుడు అందుకు మూల్యం చెల్లించుకు...
గన్నవరం(gannavaram) టీడీపీ కార్యాలయంపై (Telugudesam) కొందరు దుండగులు చేసిన దాడిని, వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఎమ్మెల్యే వల్లభనేని అనుచరులు, వైసీపీ వర్గీయులు రణరంగం సృష్టించారు. సోమవారం సాయంత్రం తెలుగు దేశం పార్టీ కార్యాలయం పైన కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఇష్టారీతిన దాడులు చేయడంతో పలువురు కార్యకర్తలతో పాటు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనలో టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి అరెస్ట్ చేశారు. ఈ అంశం పైన పట్టాభిరామ్ భార్య చందన మీడియా ముందుకు వచ్చారు.
నీతి ఆయోగ్(NITI) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO)గా బీవీఆర్ సుబ్రహ్మణ్యంను కేంద్రం సోమవారం నియమించింది. ప్రస్తుత సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ మూడేళ్లపాటు ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వెళ్లనున్నారు.
కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఫిబ్రవరి 22న అమృత్సర్లోని గురుదాస్పూర్లో 'రైల్ రోకో' నిరసనకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది రైతులు పాల్గొననున్నట్లు ప్రకటించింది. భారతమాల యోజన కింద హైవే నిర్మాణం కోసం సేకరించిన భూమికి సమానమైన పరిహారం చెల్లించడం, చెరకు బకాయిలు, ఢిల్లీ ఆందోళనల్లో మరణించిన రైతుల కుటుబాలకు పరిహారం, ఉద్యోగాలు సహా పలు అంశాలపై రైతులు నిరసన చేపట్టనున్నారు.
elder woman feeding husband:ఓ వృద్దురాలు తన భర్తకు ఆప్యాయంగా అన్నం తినిపిస్తోంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది. నిజమైన ప్రేమ అంటే ఇదే మరీ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అధికారులు దూకుడు పెంచారనే చెప్పవచ్చు. దర్యాప్తును వేగవంతం చేస్తూ క్రమంగా పలువురిని అరెస్ట్ చేసి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అరెస్టైన ఏపీ వైఎస్సార్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిని తీహార్ జైలుకు తీసుకెళ్లారు. రాఘవకు విధించిన కస్టడీ గడువు ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
మంచి బాడీ షేప్స్, కండలు తిరిగిన మజిల్స్, సిక్స్ ప్యాక్ కోసం యువకులు ఎక్కువగా జిమ్ సప్లిమెంట్లను వాడుతూ ఉంటారు. అయితే వీటి వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు. ఇటీవల ఢిల్లీలో ఓ 22 ఏళ్ల యువకుడు దీర్ఘకాలంగా జిమ్ సప్లిమెంట్స్ వాడుతూ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స చేయించుకున్నాడు.
కర్ణాటకలో ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారుల మధ్య లొల్లి అక్కడి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. IAS అధికారిణి రోహిణి సింధూరి వ్యక్తిగత ఫోటోలను.. IPS అధికారిణి డీ రూప మౌద్గిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు లొల్లి మొదలైంది. వీరి గొడవ ఎంటో తెలుసుకోవాలంటే కింది వార్తను చదివాల్సిందే.
school holidays in telangana:తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం చలి ఉన్నా.. ఉక్కపోత ఎక్కువే ఉంది. పిల్లలకు ఒంటి పూట బడులపై విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మార్చి 15వ తేదీ నుంచి హాఫ్ డే స్కూల్ ఉంటుందని ప్రకటన చేశారు. ఏప్రిల్ 23 నుంచి స్కూళ్లకు సెలవులను ప్రకటించారు.