కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో హీటెక్కిస్తున్నాయి. కోటంరెడ్డికి వైసీపీ అధిష్టానం చెక్ పెట్టింది. వైసీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ బాధ్యతలను ఆదాల ప్రభాకర్ రెడ్డికి అప్పగించింది. వచ్చే ఎన్నికల్లో ఆదాల పోటీ చేస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్తో భేటీ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తనను ఇంచార్జీగా నియమించడంపై ఆదాల స...
ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్లో ఇంకాసేపట్లో పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ 2 ఫైనల్ ఎపిసోడ్ రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 2, 2023 రాత్రి 9 గంటలకు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఫైనల్ ఎపిసోడ్ వన్ రిలీజ్ చేస్తామని ఆహా టీమ్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఆహాలో ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఎపిసోడ్ సూపర్ సక్సెస్ అయింది. ఆ ఎపిసోడ్ విడుదల కాగానే ఆహా సర్వర్స్ క్రాష్ అయ్యాయి. దానికి కారణం.. ఒకేసారి ఊహకందని ట్రాఫిక్ [&he...
భార్య పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో తన భర్త కారులో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా కారుకు మంటలు వ్యాపించడంతో కారులోనే భార్య, భర్త ఇద్దరూ కాలి బూడిదయ్యారు. ఈ విషాద ఘటన కేరళలోని కన్నూర్ లో చోటు చేసుకుంది. 35 ఏళ్ల ప్రిజిత్.. తన భార్య 26 ఏళ్ల రీషాకు ఉదయం లేబర్ పెయిన్స్ రావడంతో వెంటనే తనను తీసుకొని కారులో జిల్లా ఆసుపత్రికి బయలుదేరాడు. 2020 మోడల్ మారుతి ఎస్ ప్రెస్సో కారు అది. ఆ కారులో ఆరుగురు […]
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సచివాలయ ప్రారంభోత్సవ తేదీ గురించి అభ్యంతరం తెలిపారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి ఆయన జయంతి రోజున ప్రారంభించాలని కోరారు. సీఎం కేసీఆర్ జన్మదినం అయిన ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభించడం సరికాదన్నారు. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా సీఎం ఆఫీసు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను చేర్చారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సచివాలయాన్ని ప్రారంభిస్తున్...
చాలామంది ఏకపత్నీవ్రతులు ఉంటారు. అంటే ఒకరే భార్య. ఒక భార్య, పిల్లలను సాదటానికే తల ప్రాణం తోకకు వచ్చే రోజలు ఇవి. ఎండలు మండినట్టే ఈరోజుల్లో దేని ధర చూసుకున్నా మండుతోంది. ఈ నేపథ్యంలో చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అన్న రీతిలో నేటి జనాలు బతుకుతున్నారు. కానీ.. ఒక చోట ఓ వ్యక్తికి 12 మంది భార్యలు ఉన్నారు. రాజుల కాలంలో అంతమంది భార్యలను మెయిన్టెన్ చేసేవారు కానీ.. ఈరోజుల్లో అంతమంది భార్యలను చేసుకొని [&h...
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏ పార్టీలో చేరతారనే అంశంపై స్పష్టత రావడం లేదు. తొలుత బీజేపీలో చేరతారని వినిపించింది. తర్వాత వైఎస్ఆర్ టీపీ అని ప్రచారం జరిగింది. తర్వాత ఆ పార్టీ అధినేత షర్మిలతో భేటీ అయ్యారు. దీంతో ఆయన చేరిక ఖాయం అనిపించింది. దానిని షర్మిల కూడా ధృవీకరించారు. ఇంతలోనే పొంగులేటి మాట మార్చారు. తూచ్.. అనేశారు. అవును షర్మిల పార్టీలో చేరుతున్నారనే...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా నేడు ఈ కేసుకు సంబంధించిన రెండో చార్జ్ షీట్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసింది. అందులో మొత్తం 17 మందిపై అభియోగాలను ఈడీ మోపింది. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్లను కూడా ఈడీ అందులో నమోదు చేసింది. అదేవిధంగా అభిషేక్ బోయిన్ పల్లి, అమిత్ అరోరా, శరత్ చంద్రా...
నారా లోశేక్ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. లోకేశ్ ప్రచార వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. అనుమతి లేకుండా వెహికిల్ తీసుకొచ్చారని చెబుతున్నారు. దీంతో పోలీసులతో టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వివాదం జరిగింది. నారా లోకేశ్ ఓ పోలీస్ ఉన్నతాధికారితో మాట్లాడారు. తన వాహనం ఎందుకు తీసుకొచ్చారు అని అడిగారు. మాట్లాడకూడదా..? చెప్పొద్దా అని మండిపడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల మేరక...
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశం ఆంధ్రప్రదేశ్లో దుమారం రేపుతోంది. శ్రీధర్ రెడ్డి ఆరోపణలకు వైసీపీ నేతలు/ మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. కోటంరెడ్డి టీడీపీ నేతలతో టచ్లో ఉన్నారని మాజీమంత్రి పేర్ని నాని ఆరోపించారు. డిసెంబర్ 25వ తేదీన చంద్రబాబును కలిశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలపై నిఘా పెట్టాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. సీఎం జగన్ అందరినీ నమ్ముతారని చెప్పారు....
కుక్కలు కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తాయా? అవి కూడా గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతాయా? అనే డౌట్ వస్తోంది కదా మీకు. అవును.. నిజమే.. మనుషులే కాదు.. జంతువులు చేసే పనులకు కూడా గిన్నిస్ బుక్ లో పేరు ఎక్కిస్తారు. తాజాగా 14 కుక్కలు గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నాయి. ఇంతకీ అవి ఏం చేశాయి అంటారా? కాంగా అనే డ్యాన్స్ చేశాయి. హా.. కాంగానా? అదేం డ్యాన్స్ అంటారా? కాంగా… అనేది […]
ప్రతి ఒక్కరిలో ఒక ఇంజనీర్ ఉంటాడు. ఇంజనీర్ అంటే చదువుతేనే కాడు. కాస్త కామన్ సెన్స్ ఉంటే చాలు.. ప్రతి ఒక్కరిలో నుంచి ఇంజనీర్ పుట్టుకొస్తాడు. దాన్ని నిరూపించడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 16 దోశ ప్లేట్స్ ను ఒంటి చేత్తో బ్యాలెన్స్ చేస్తున్నాడు ఈ వెయిటర్. హోటల్ కు వచ్చిన కస్టమర్లకు ఒక్కొక్కరికి ఒక్కోసారి వెళ్లి దోశ సర్వ్ చేయడం ఒక స్పెషాలిటీ అయితే.. ఒకేసారి అందరు కస్టమర్లకు [&he...
హైదరాబాద్ లో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. రేపటి నుంచి తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. శాసన సభ, శాసన మండలిని ఉద్దేశించి రేపు మధ్యాహ్నం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. గతంలో జరిగిన సమావేశాలకు కొనసాగింపుగా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. రేపు ఉదయం 9 గ...
పెషావర్ మసీదు లోపల తమ భద్రతా దళాలపై ఘోర తీవ్రవాద దాడి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ సంచలన ప్రకటన చేసింది. దేశ ఇంటర్నల్ మినిస్టర్ రాణా సనావుల్లా జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ… ముజాహిదీన్లను ప్రపంచ శక్తితో యుద్ధానికి సిద్ధం చేయడం తాము చేసిన అతిపెద్ద పొరపాటు అన్నాడు. ముజాహిదీన్లను సృష్టించి పాక్ తప్పు చేసిందన్నాడు. మనం ముజాహిదీన్లను సృష్టించాం… ఇప్పుడు ఆ టెర్రరిస్టులు మనకే ఉగ్రవాదులు అయ్...
రాష్ట్ర ప్రభుత్వంపై వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో తాము పని చేస్తేనే ఆయన గెలిచాడని, జగన్ ఆయనకు దయతలిచి టిక్కెట్ ఇచ్చారని ధ్వజమెత్తారు. గెలిచిన మొదటి ఏడాది నుండే ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని గుర్తు చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ, ప్రజల మీద రుద్దాలని చూసే ప్రయత్నం సరికాదన్నారు. తన...
మన దేశంలో ఆర్థిక అభివృద్ధి కంటే రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెడతారని, అలాంటి పరిస్థితి మారాలని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడటం కాదని, ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలన్నారు. NHRD ఆధ్వర్యంలో నిర్వహించిన డీకోడ్ ది ఫ్యూచర్ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భారత్లో చాలా తెలివైనవారు, ఎంతో గొప్పవారు నాయకులు ఉన్నారని, కానీ చాలామంది మెరుగైన ఆర్థిక ...