MLA Saidi reddy Counters to Kotam reddy : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హంగ్ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఆయన కామెంట్స్ కి ఒక్కొక్కరు రియాక్షన్స్ ఇస్తున్నారు. తాజాగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కూడా.... కోమటిరెడ్డిపై విమర్శలు గుప్పించారు.
Chandhra Babu Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు బంపర్ ద్వంసమయ్యింది.
తెలంగాణలో హంగ్ ,బొంగు ఏమి రాదని మంత్రి తలసాని ( Talasani) శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఏ పార్టీతో బీఆర్ఎస్ (BRS)పార్టీకి తెలంగాణలో పొత్తు ఉండదని, వచ్చే ఎన్నికల్లో తాము పూర్తి మెజార్టీతో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
KA Paul : ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎప్పుడో కానీ... మీడియా ముందుకు రాని ఆయన ఈ మధ్య... అధికార పార్టీని, పలువురు నేతలను టార్గెట్లు చేస్తూ స్టేట్మేంట్స్ ఇస్తున్నారు. తాజాగా... తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం గురించి కూడా తనదైన శైలిలో విమర్శలు గుపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో అతి త్వరలో కవితను అరెస్ట్ చేస్తారని, సీఆర్ దేశ్ కీ నేత అ...
గిరిజన (Tribal) రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం కేసీఆర్ పై టీ బీజేపీ ఛీప్ బండి సంజయ్ (Bandi Sanjay)మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు అడ్డుకుంటే నేను చూసుకుంటా అని సంచలన కామెంట్స్ చేశారు. గిరిజన బంధు (tribal kin)ఏమైందని ఆయన ప్రశ్నించారు.
ఇండియా పురుషుల క్రికెట్ జట్టు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా ICC టెస్ట్ ర్యాంకింగ్స్ లలో మెన్స్ టీమిండియా జట్టు అన్ని ఫార్మాట్లలో ఐసీసీ వరల్డ్ నంబర్ వన్ జట్టుగా నిలిచింది.
Komati Reddy Vs Revanth Reddy : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్... తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర కలకలం రేపాయి. ఆయన కామెంట్స్ కి సర్దుబాటు చర్యల్లో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. కాగా తాజాగా... కోమటిరెడ్డి కామెంట్స్ పై రేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు మాట్లాడినా ఉపేక్షించబోమన్నారు.
ఉద్యోగులకు కేంద్రం గూడ్ న్యూస్ చెప్పింది. జులై నుంచే డీఏ (DA) పెంపు జరగాల్సి ఉంది. కానీ.. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏ పెంపు విషయంపై కేంద్ర క్యేబినేట్ (Cabinet )పలుమార్లు సమావేశం అయింది. మార్చిలో డీఏను కేంద్రం పెంచునున్నది.
దేశంలో సెట్ టాప్ బాక్స్ లేకుండా వినియోగదారులు ఉచితంగా 200+ టీవీ ఛానెళ్లు వీక్షించే సౌకర్యం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
Natural Star Nani : న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ దసరా. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓడెల అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. మార్చి 30న దసరా థియేటర్లోకి రాబోతోంది. అయితే ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత.. ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగిందని అంటున్నారు.
Latest News : మద్యం తాగడం విషయంలో పోటీ పెట్టుకొని ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తివివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ కి చెందిన 45ఏళ్ల జై సింగ్ అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో ఛాలెంజ్ పెట్టుకున్నాడు. కేవలం 10 నిమిషాల్లో లోకల్ మందును మూడు క్వార్టర్లు తాగాలంటూ ఛాలెంజ్ చేశారు. తాగకపోతే... ఆరోజు వారు తాగిన మందు బిల్లు అంతా కట్టాలని వారు బెట...
తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరును మార్చడం లేదని, అలాంటి ఆలోచన లేదని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. ఈ కళాక్షేత్రం పేరులోని తుమ్మలపల్లి, క్షేత్రయ్య పేర్లు తొలగించాలంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై వివరణ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) బుధవారం కడప స్టీల్ ప్లాంటుకు (Steel plant) భూమిపూజ నిర్వహించారు. జిందాల్ స్టీల్ (Jindal Steel) చైర్మన్ సజ్జన్ జిందాల్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఉక్కు పరిశ్రమ నమూనాను పరిశీలించారు.
10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్జిపిటి(ChatGPT)ని ఉపయోగించడాన్ని నిషేధించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వెల్లడించింది. విద్యార్థులు ఉపయోగించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
మూడు రాజధానులు ఏమీ లేవని, విశాఖనే తాము రాజధానిగా చేయబోతున్నామన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy) వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సజ్జల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసి, రాద్దాంతానికి తెరదించాలని భావించారు.