కొనప్రాయంతో ఉన్న వారిని అవయవదానంతో కాపాడవచ్చు. ముందే అవయవదానానికి అంగీకరిస్తే దురదృష్టవశాత్తు మనకు ఏమైనా జరిగితే ఆ అవయవాలు ఇతరులకు ఉపయోగపడతాయి. వారికి పునర్జన్మ లభిస్తుంది. ఒకవేళ మనం ప్రమాదానికి గురవడం.. మన అవయవాలు ఏవైనా దెబ్బ తింటే జీవన్ ధాన్ ద్వారా అవయవాల మార్పిడి చేసుకునే అవకాశం ఉంది. మనం ఇతరులు.. ఇతరులు మనకు దోహదం చేసేలా అవయవదానం ఉంటుంది.
Panama Bus Crash : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి కొండ మీద నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 39 మంది మృతి చనిపోగా.. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. అమెరికా సమయం ప్రకారం బుధవారం తెల్లవారుజామున పశ్చిమ పనామా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
2014లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) ముఖ్యమంత్రి కావడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు (Errabelli Dayakar Rao) పరోక్షంగా సహకరించారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.
టర్కీ, సిరియాలను భారీ భూకంపం (turkey syria earthquake) అతలాకుతలం చేసింది. ఈ భూకంపం కారణంగా టర్కీలో గత వందేళ్లలో జరగని ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని చెబుతున్నారు. ఈ విపత్తు కారణంగా ఈ రెండు దేశాల్లో మరణాలు 40,000ను దాటింది.
ఈరోజు రంజీ ట్రోఫీ 2023 ఫైనల్ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా 9.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పోరులో సౌరాష్ట్ర, బెంగాల్ జట్లు పోటీపడుతున్నాయి. ఇక బెంగాల్ జట్టు 1990 తర్వాత మళ్లీ ఇదే వేదికపై ట్రోఫీ గెలవాలని భావిస్తోంది.
కరోనా మహమ్మారి సృష్టించిన విస్ఫోటనం నుంచి మానవ జాతి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. కరోనా భయానకం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే మరో వైరస్ వణికిస్తోంది. భూమికి మరో వైరస్ ముప్పు పొంచి ఉంది. ఆ వైరస్ పేరు మార్ బర్గ్ వైరస్ డిసీ (Marburg Virus Disease- MVD). ఈ వైరస్ ఇప్పటికే మానవ జాతికి సోకింది.
తెలంగాణ ప్రభుత్వ పథకాలు, సీఎం కేసీఆర్ విధానాలపై మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా పొంగులేటీ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంట్, ధరణీ సమస్యలు, నిరుద్యోగం సహా అనేక ఇబ్బందులు ఉన్నట్లు శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి , వైసీపీ నేతలు రాజధాని పేరుతో విశాఖ ప్రజలను మోసం చేయడం ఖాయమని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు.
టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు ప్రముఖ చెఫ్ నస్ర్-ఎట్ గోక్సే ప్రతి రోజు 5 వేల మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు తన ఇన్ స్టా వేదికగా వెల్లడించారు. సాల్ట్ బే(salt bae)గా ఫేమస్ అయిన ఈ చెఫ్ చేస్తున్న సాయం పట్ల పలువురు మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈరోజే త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై..రాత్రి ఏడు గంటల వరకు కొనసాగనుంది. మార్చి 2న ఓట్ల లెక్కింపు ఫలితాలను ప్రకటించనున్నారు.
తెలంగాణలో విమానాశ్రయాల (Airports) ఏర్పాటుకు సహకరించాలంటూ సీ ఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) లేఖ రాశారు. ఆదిలాబాద్, జక్రాన్పల్లి,వరంగల్ (Warangal) లో విమానాశ్రయాల ఏర్పాటుపై రాసిన లేఖలకు స్పందించాలని ఆయన అన్నారు. పౌర విమాయాన శాఖ సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేసీఆర్(KCR) కు కిషన్ రెడ్డి సూచించారు.
disha police:జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళను (woman) దిశ పోలీసులు (disha police) కాపాడారు. సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగారు. ఆ మహిళ వద్దకు వచ్చి.. ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాల గురించి తెలుసుకొని.. తర్వాత భర్తకు (husband) అప్పగించారు. ఈ ఘటన తిరుపతిలో (tirupati) జరిగింది.
తిరుపతి జిల్లా సత్యవేడు (Satyavedu) నియోజకవర్గంలో యువగళం (Yuvagaḷaṁ) పాదయాత్రలో నారా లోకేష్(Nara Lokesh) సత్యవేడు ఎమ్మెల్యేని రబ్బర్ స్టాంప్ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎద్దేవా చేశారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) పై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సూప్రియా (Supriya)ప్రశంలు జల్లు కురిపించారు. కేబినెట్ లో గడ్కరి మాత్రమే పనిచేస్తున్నరని ఆమె అన్నారు. సెంట్రల్ మహారాష్ట్రలోని పర్భానీ(Parbhani) జిల్లాలో జరిగిన ఓ సమావేశంలో సూప్రియా ఈ విధంగా కామెంట్ చేశారు.
MLA Saidi reddy Counters to Kotam reddy : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హంగ్ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఆయన కామెంట్స్ కి ఒక్కొక్కరు రియాక్షన్స్ ఇస్తున్నారు. తాజాగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కూడా.... కోమటిరెడ్డిపై విమర్శలు గుప్పించారు.