ప్రముఖ హీరోయిన్ తమన్నా(tamannaah), బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ(vijay varma) కలిసి డేటింగ్(dating)లో ఉందని ప్రచారం జరుగుతోంది. ముంబైలో వీరిద్దరూ కలిసి నిన్న కారులో వెళుతున్న క్రమంలో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే గత ఏడాది నుంచి వీరు కలిసి తిరుగుతుండటం పట్లు నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అవెంటో మీరు కూడా ఓసారి చూడండి.
నటి సమంత ‘సిటాడెల్’ ప్రమోషన్ షో చూసిన తర్వాత లండన్లో మీడియాతో మాట్లాడారు. అక్కడి ఇంగ్లీష్ స్లంగ్లో మాట్లాడగా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నెటిజన్లు ఆమెను ఏకీపారేస్తున్నారు.
బీజేపీ ప్రభుత్వంలో లబ్ధి పొందిన కులాల లెక్కలు తీద్దాం. ప్రతి కులం మా పాలనతో లబ్ధి పొందింది. మరి అలాంటి సమయంలో ముస్లింల ఓట్లు మాకెందుకు? శివమొగ్గలో దాదాపు 60 వేల మంది ఉన్నారు. మాకు వారి ఓట్లు అవసరం లేదు
దేశంలో తొలిసారి వాటర్ మెట్రోని మోదీ(Narendra Modi) ప్రారంభించారు. కేరళ రాష్ట్రంలో ఈ మెట్రోని తీసుకువచ్చారు. ఇప్పుడు ఈ మెట్రో ప్రజలందరినీ ఆకర్షిస్తోంది.
ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా 'ప్రపంచ మలేరియా దినోత్సవం'(World Malaria Day ) జరుపుకుంటారు. ఆడ అనాఫిలిస్ దోమ(female Anopheles mosquito) కుట్టడం వల్ల మలేరియా వ్యాధి వస్తుంది. మలేరియా చికిత్సను సకాలంలో ప్రారంభించినట్లయితే రోగి 2 నుండి 5 రోజులలోపు కోలుకోవచ్చు.
ప్రేమ పేరుతో రోజురోజుకు యువతులపై వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ వివరాలు ఎంటో ఇప్పుడు చుద్దాం.
కేసీఆర్(KCR) నాయకత్వంతోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ కల సాకారమని.. రాయల తెలంగాణ అంశం వదిలి ఆ దిశగా ఆంధ్ర ప్రజలు ఆలోచించాలని కోరారు. అక్కడ ప్రభుత్వాల వైఫల్యాలతోనే రాయల తెలంగాణ అంశం తెర మీదకు వచ్చిందన్నారు.
అభం శుభం తెలియని మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి(8 yrs girl) ఆకస్మాత్తుగా మృత్యువాత చెందింది. పోన్లో వీడియోలు చూస్తున్న క్రమంలో మొబైల్ పేలడం(phone blast)తో బాలిక తీవ్ర గాయాల పాలై మరణించింది. ఈ విషాద ఘటన కేరళలోని త్రిసూర్లో చోటుచేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో తప్పించుకునే ప్రయత్నంలో ఆ యువతి తన ఇంటి మూడో అంతస్తు నుంచి పడిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందింది.
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో మంగళవారం రోజు కూలీలతో వెళ్తున్న ఆటోరిక్షాను కారు ఢీకొట్టింది. దీంతో ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. ఏన్కూరు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులను కల్లూరుకు చెందిన వరమ్మ, వెంకటమ్మగా గుర్తించారు. కల్లూరుకు చెందిన కూలీలు ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామంలో వ్యవసాయ పొలంలో పనులకు కోసం వె...
తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలు(cyber crimes) తప్ప మిగతా అన్ని రకాల నేరాలు తగ్గాయని డీజీపీ అంజనీ కుమార్(DGP AnjaniKumar) ప్రకటించారు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సైబర్ లిటరసీ(cyber literacy) గణనీయంగా పెరిగిందని దాంతో పాటే సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు.
అఖిల్ అక్కినేని 'ఏజెంట్' చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ విడుదలైన నిమిషాల్లోనే వైరల్గా మారడంతో సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
బైక్ యాక్సిడెంట్తో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(sai dharam tej).. చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. దీంతో ఇకపై సినిమాలు చేయడం తేజ్ వల్ల అవుతుందా? అనే డౌట్స్ వినిపించాయి. కానీ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు సాయి. ఏప్రిల్ 21వ తేదీన విడుదలైన విరూపాక్ష(Virupaksha) మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం...