Speaker : తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ కోలగట్ల వీరభద్ర స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. తొందరలోనే ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన చేసిన కామెట్స్ తీవ్ర దుమారం రేపాయి.
తెలంగాణ (telangana) ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ( congress party) ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి (revanth reddy) ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే (Maharashtra Chief Minister Eknath Shinde) వర్గాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) అసలైన శివసేనగా (Shiv Sena) గుర్తించి, విల్లు, బాణం గుర్తులను ఆయన వర్గానికి కేటాయించింది
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం (delhi liquor scam) కేసులో మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ పైన (former Delhi deputy CM Manish Sisodia's arrest by CBI, Delhi CM and AAP national convener) భారత రాష్ట్ర సమితి సహా ఎనిమిది పార్టీలు భారత ప్రధాని (prime minister of India) నరేంద్ర మోడీకి (Narendra Modi) లేఖ రాశాయి.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి రోడ్ డెవలప్ మెంట్ కోసం కేవలం ఇప్పటం మాత్రమే కనిపిస్తోందని, ఇతర ప్రాంతాలు కనిపించడం లేదని తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
పరీక్ష(Exams)లంటే చాలా మందికి భయం. పబ్లిక్ పరీక్షలంటే పిల్లల కంటే వారి తల్లిదండ్రుల్లో కాస్త టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. తమ పిల్లలు పరీక్ష బాగా రాయాలని వారి తల్లిదండ్రులు(Parents) దేవుళ్లకు మొక్కుతుంటారు. వాళ్లకు మంచి మార్కులు(Marks) రావాలని వేడుకుంటూ ఉంటారు. తమ పిల్లల పరీక్షను వాళ్ల సొంత పరీక్షలాగా ఫీల్ అయిపోతుంటారు. ఇలాంటి అన్ని చోట్లా జరిగేదే. కానీ ఇక్కడ మాత్రం ఓ తండ్రి తన కొడుకు పరీక్ష(Exams)...
2019 పుల్వామా దాడి(Pulwama attack) ఘటన దేశాన్ని కుదిపేసింది. ఆ ఘటనలో 40 మంది భారత జవాన్లు(Indian soldiers) అమరులయ్యారు. పుల్వామా దాడి(Pulwama attack) జరిగి మూడేళ్లు అవుతున్నా అమరులైన జవాన్ల భార్యలకు ఇంత వరకూ పరిహారం అందలేదు. దీంతో మరణించిన సీఆర్పీఎఫ్(CRPF) జవాన్ల భార్యలు, కుటుంబ సభ్యులు రాజ్ భవన్ కు వెళ్లి మధ్యప్రదేశ్ రాజస్థాన్ గవర్నర్ కల్రామ్ మిశ్రాకు వినతి పత్రం అందించారు.
బ్యాంక్ జాబ్స్ అనేది చాలామంది కల. కానీ.. చాలామందికి అది కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే.. బ్యాంక్ జాబ్స్ లో చేరడం అనేది అంత ఈజీ కాదు. జాబ్ కొట్టాలంటే చాలా కష్టపడాలి. అందుకే.. జాబ్స్ కోసం ట్రై చేసి విసిగిపోతారు కొందరు. చాలా ఏళ్లు కష్టపడ్డా కూడా ఒక్కోసారి ఫలితం దక్కదు
చాలా మంది మహిళలకు కేంద్రం అందిస్తున్న పథకాలు(Schemes For Women) తెలియడం లేదు. దాని వళ్ల వారు చాలా నష్టపోతున్నారు. మహిళ సంక్షేమం కోసం, మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక స్కీమ్స్(Womens schemes) ను ప్రారంభించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పవన్ కళ్యాణ్ వారాహి వాహనం గత కొన్ని రోజుల నుంచి చర్చనీయాంశం అవుతోంది. బస్సు యాత్ర పేరుతో ఏపీ వ్యాప్తంగా వారాహి వాహనంలో పవన్ యాత్ర చేయనున్నారు. దాని కోసమే వారాహి వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఇటీవల కొండగట్టు వెళ్లి అక్కడ అంజన్న స్వామి
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత.. అప్పుడప్పుడు తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా తను పెట్టిన ఆ పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నువ్వంటే ఇష్టం.. అంటూ సమంత చెప్పుకొచ్చిన మాటలు ఎవరికోసం అంటారా?
ఈరోజుల్లో డ్రోన్స్ ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డ్రోన్స్ తోనే లాంగ్ షాట్ వీడియోలు తీస్తుంటారు. ఆకాశం నుంచి కిందికి ఏవైనా వీడియోలు తీయాలన్నా డ్రోన్స్ వాడాల్సిందే. చాలా సినిమాలోనూ డ్రోన్ షాట్స్ ఉపయోగిస్తారు
వడాపావ్ గురించి ఇప్పుడిప్పుడే ఇతర రాష్ట్రాలకూ తెలిసి.. దాన్ని టేస్ట్ చేస్తున్నారు. వేరే రాష్ట్రాల్లోనూ వడాపావ్ ఇప్పుడు దొరుకుతోంది. అయితే.. వడాపావ్ కు ఇప్పుడు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే బెస్ట్ సాండ్ విచ్ లలో వడాపావ్ కు చోటు దక్కింది
మార్టిన్ కూడా పుష్ప పాటలతో స్టేజ్ ను ఉర్రూతలూగించాడు. ఈ ఈవెంట్ కు చాలామంది సినీ అభిమానులు హాజరయ్యారు. ఈసందర్భంగా అల్లు అర్జున్ ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఈసందర్భంగా ఈవెంట్ లో అల్లు అర్జున్
రాజన్న సిరిసిల్ల జిల్లా కళికోట సూరమ్మ ప్రాజెక్టును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revath reddy) సందర్శించారు. నిలిచిపోయిన పనులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల కోసం హడావుడిగా హరీష్ రావు (Harishrao) శంఖుస్థాపన చేశారని స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు పనులు అడుగు ముందుకు పడలేదన్న రైతులు రేవంత్ వద్ద వాపోయారు.