డింపుల్ హయాతీకి ఒక అభిమాని గుడి కడతాను అన్నాడు. అలా అనగానే ఆ అభిమానికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. ఎవరికీ మళ్ళీ అలాంటి ఆలోచన కూడా రాకుండా చేసింది డింపుల్.
పుష్ప2 రిలీజ్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun) క్రేజ్ మరింతగా పెరగనుంది. ఇప్పటికే బాలీవుడ్లో ప్రభాస్ రేంజ్లో సందడి చేస్తున్నాడు బన్నీ. అందుకే.. ఖచ్చితంగా పుష్ప సెకండ్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత.. బాలీవుడ్లోను బన్నీ జెండా పాతేయడం ఖాయం. ఇలాంటి సమయంలో ఫ్లాప్ డైరెక్టర్తో బన్నీ సినిమా చేస్తాడా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు దాగున్నాయి. అలాగే భారత ఉపఖండంలోనూ ఎన్నో రకాల అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అలాంటి దేశంలో బంగారు గనులు ఉన్నాయని, అక్కడి నుంచి బంగారాన్ని వెలికితీస్తారని మనకు తెలుసు.
ఇటీవల విడుదలైన పుష్ప 2(Pushpa 2) గ్లింప్స్ కు దేశవ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. గ్లింప్స్లో సుకుమార్ మార్క్ స్పష్టంగా కనిపించింది. మరోవైపు అల్లు అర్జున్ లుక్స్ కూడా క్రేజీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ మూవీపై పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో రైట్స్ని టి సిరీస్ భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రజా గాయకుడు గద్దర్(singer gaddar) ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్(CM KCR)పై తాను గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మరి ఈ అంశంపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ఓ పోలీస్ అధికారిని పలువురు దుండగులు 20 డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరించారు. ఆ క్రమంలో అతను ఇవ్వలేదు. దీంతో కోపంతో వారిలో ఓ వ్యక్తి అతనిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఆ క్రమంలో కోమాలోకి జారుకున్న ఆ అధికారి ఇటీవల మరణించారు. ఈ సంఘటన 1990లో చోటుచేసుకుంది.
ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. రిటైర్మెంట్ ఫండ్ బాడీ EPFO అధిక పెన్షన్ కోసం దరఖాస్తులను దాఖలు చేయడానికి జూన్ 26, 2023 వరకు తేదీని పొడిగించింది.
పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం “తంగళన్”లో యాక్ట్ చేస్తున్న నటుడు చియాన్ విక్రమ్ రిహార్సల్స్ చేస్తున్న క్రమంలో అనుకోకుండా కింద పడ్డారు. దీంతో ఆయన పక్కటెముక విరిగిందని అతని బృందం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో విక్రమ్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా..ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో చియాన్ ను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పినట...