తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ(PM MODI) విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో కొంతమంది అభివృద్ధి పనులకు భయపడుతున్నారని...వారికి దేశ, సమాజ సంక్షేమంతో సంబంధం లేదని ఎద్దేవా చేశారు. కానీ వారికి తమ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకుంటారని గుర్తు చేశారు. అలాంటి వారి పట్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ కోరారు.
ప్రకృతి వైద్యానికి తెలంగాణ అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి హారీశ్రావు (Minister Harish Rao) అన్నారు. ప్రకృతి వైద్యానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచేలా సీఎం కేసీఆర్ (CM KCR) కృషి చేశారని హారీశ్రావు తెలిపారు .సనాతన భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా పనిచేస్తున్నదని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు శనివారం హైదరాబాద్(hyderabad) వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) కార్యక్రమానికి సీఎం కేసీఆర్(cm kcr) ఐదోసారి హాజరుకాలేదు. బేగంపేట విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ను పంపారు. దీంతో ఈ అంశంపై నెటిజన్లు కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ద విమానంలో ప్రయాణించారు. అస్సాం పర్యటనలో ఉన్న ఆమె తేజ్ పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్(TejpurAir Force Station) లో యుద్ద విమానంలో విహరించారు. సుఖోయ్(Sukhoi) లో విహరించిన రెండవ మహిళా రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు. 2009 లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ (Pratibha Patil) తొలిసారి ఈ విమానంలో ప్రయాణించారు.
ఈమధ్య కాలంలో చాలా మందిని గుండె సమస్యలు(Heart Problems) వేధిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్(Heart Attack) బారిన పడుతున్నవారు పెరుగుతున్నారు. కరోనా(Corona) తర్వాత గుండె పనితీరులో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏడాది కాలంలోనే హార్ట్ ఎటాక్ కేసులు యువత(Youth)లో అధికంగా పెరిగాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివశించేవారికి ఈ ముప్పు అధికంగా ఉందని ఆరోగ...
ఇండియా(india)లో మళ్లీ కోవిడ్ మహమ్మారి కోరలు చాస్తుంది. క్రమ క్రమంలో కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ క్రమంలో గత 24 గంటల్లో కొత్తగా 6,155 కరోనా కేసులు(covid update) నమోదయ్యాయి. మరోవైపు కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా 5.63 శాతానికి పెరిగింది.
ప్రముఖ తమిళ సినీ హీరో విశాల్ (heroVishal) కు మద్రాస్ హైకోర్టు (Madras High Court) షాకిచ్చింది. రూ. 15 కోట్ల రూపాయలు శాశ్వత ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) చేయాలని ఆదేశిస్తూ కోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది. అలా చేయని పక్షంలో తన సొంత నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీలో తెరకెక్కే సినిమాలు రిలీజ్(Movies released) కాకుండ నిషేధం విధించింది. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Prod...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. పుష్ప (Puspa) లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత పుట్టినరోజు కావడంతో చాలా గ్రాండ్గా జరుపుకున్నట్లు తెలుస్తోంది. 41వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. టాలీవుడ్ స్టార్ (Tollywood star) హీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు అల్లు అర్జున్. సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ... తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్...
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం (fire accident) చోటుచేసుకుంది . టిక్రీ కలాన్లో (Tikri Kalan) ఉన్న పీవీసీ మార్కెట్ (PVC Market) భారీ అగ్నిప్రమాదం (Massive fire) జరిగింది. ప్లాస్టిక్ గోదాం (Plastic godown) కావడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. దీంతో పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలముకున్నాయి.
Twitter Logo : ఎలాన్ మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటికి అనేక మార్పులు చేశాడు. ఎలాన్ మస్క్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే..ఎప్పుడు సంచలన నిర్ణయాలతో వార్తల్లోకెక్కే ట్విట్టర్ అధినేత మూడురోజులనుండి వరుసగా వార్తల్లో నిలుస్తున్నాడు.
Posani Murali : నంది అవార్డ్స్ పై నటుడు పోసాని కృష్ణ మురళీ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఆయన చేసిన కామెంట్స్ పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవి నంది అవార్డులు కావని… కమ్మ, కాపు అవార్డులని , నంది అవార్డులను గ్రూపులు, కులాల వారీగా పంచుకున్నారని పోసాని ఆరోపించారు.
Telangana Govt : తెలంగాణలో వ్యాపారులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ఇక నుంచి వ్యాపారులు తమ దుకాణాలను 24గంటలు తెరచి ఉంచుకోవచ్చు. 24/7 షాపులు ఓపెన్ చేసేందుకు అనుమతినిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ఏడాదికి రూ.10 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.